ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో ఇంగ్లాండ్ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్
టీ20 ప్రపంచకప్ లో తడబడుతూ సాగుతున్న టీమిండియా అసలు సిసలు మ్యాచ్ లో మాత్రం దుమ్మురేపింది. గత మ్యాచ్ తప్పిదాలను అధిగమిస్తూ ఇంగ్లాండ్ పై సెమీఫైనల్లో రెచ్చిపోయింది.
ముంబై వాంఖడే స్టేడియంaలో సంజూ శాంసన్ శివతాండవం చేశాడు.. టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ బౌలర్లను తన బ్యాట్తో చెడుగుడు ఆడుకున్నాడు
ముంబైలోని వంఖేడే స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో ఒక యువ కెరటం భారత్ను వణికించింది. 254 పరుగుల భారీ లక్ష్యాన్ని చూసి అందరూ ఇంగ్లాండ్ ఓటమి ఖాయమని భావించిన వేళ
వరల్డ్ కప్ సెమీఫైనల్ ఫీవర్ మొదలైపోయింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా మరియు ఇంగ్లాండ్ తలపడబోతున్నాయి.
టీ20 ప్రపంచకప్ 2026 ఆఖరి అంకానికి చేరుకుంది. 20 జట్లు ఈ మెగాటోర్నీలో పాల్గొనగా నాలుగు జట్లు.. భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు చేరుకున్నాయి.
టీ20 ప్రపంచకప్ లో గురువారం ముంబైలోని చరిత్రాత్మక వాంఖడే స్టేడియంలో ఒక అద్భుతమైన పోరాటం జరగనుంది. రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, బలమైన ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి.
టీ20 ప్రపంచకప్ లో మరో సంచలనం తృటిలో తప్పిపోయింది. పసికూన ఇటలీ ఇంగ్లాండ్ జట్టుకు వణుకు పుట్టించింది. అది కూడా 200కు పైగా టార్గెట్ ను దాదాపుగా ఛేదించినంత పని చేసింది.
టీ20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ స్కాట్లాండ్ పై గెలిచిన కరేబియన్ టీమ్ తాజాగా ఇంగ్లాండ్ కు షాకిచ్చింది.