ఐపీఎల్లో అమ్ముడుపోని డేవిడ్ వార్నర్తో పాటు ఫాఫ్ డు ప్లిసిస్, మొయిన్ ఆలీ, ఆడమ్ జంపా వంటి ప్లేయర్లు.. ఈసారి పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్నారు. ఫాఫ్ డు ప్లిసిస్ని ఐపీఎల్ 2025 వేలంలో బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ సంచలన స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే వైభవ్ ఆడుతున్న తీరు ప్రపంచ దిగ్గజ బ్యాటర్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఐపీఎల్ 2025లో సెంచరీతో పాటు ఐపీఎల్ 2026
టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. గురువారం ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఏడు పరుగుల తేడాతో ఓడించింది.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో ఇంగ్లాండ్ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్
టీ20 ప్రపంచకప్ లో తడబడుతూ సాగుతున్న టీమిండియా అసలు సిసలు మ్యాచ్ లో మాత్రం దుమ్మురేపింది. గత మ్యాచ్ తప్పిదాలను అధిగమిస్తూ ఇంగ్లాండ్ పై సెమీఫైనల్లో రెచ్చిపోయింది.
ముంబై వాంఖడే స్టేడియంaలో సంజూ శాంసన్ శివతాండవం చేశాడు.. టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ బౌలర్లను తన బ్యాట్తో చెడుగుడు ఆడుకున్నాడు
ముంబైలోని వంఖేడే స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్లో ఒక యువ కెరటం భారత్ను వణికించింది. 254 పరుగుల భారీ లక్ష్యాన్ని చూసి అందరూ ఇంగ్లాండ్ ఓటమి ఖాయమని భావించిన వేళ
వరల్డ్ కప్ సెమీఫైనల్ ఫీవర్ మొదలైపోయింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా మరియు ఇంగ్లాండ్ తలపడబోతున్నాయి.
టీ20 ప్రపంచకప్ 2026 ఆఖరి అంకానికి చేరుకుంది. 20 జట్లు ఈ మెగాటోర్నీలో పాల్గొనగా నాలుగు జట్లు.. భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు చేరుకున్నాయి.