జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్స్వీప్ చేసి అదరగొట్టింది. అయితే 2028 ప్రపంచకప్ లక్ష్యంగా సాగుతున్న ఈ కీలక ప్రయాణంలో భారత జట్టు యాజమాన్యం ప్రయోగాలు చేయకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది
ఇటీవల ముగిసిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ వైట్ బాల్ పర్యటనల్లో టీమిండియా ఎదుర్కొన్న ఘోర పరాజయాలపై బీసీసీఐ దృష్టి సారించింది. వచ్చే ఆగస్టు నెల ఆరంభంలో భారత జట్టు ప్రదర్శనపై రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ
ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవల ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్లో టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ముఖ్యంగా వన్డే సిరీస్లో బలమైన జట్టుతో బరిలోకి దిగినప్పటికీ, ఇంగ్లాండ్ చేతిలో 1-2 తేడాతో సిరీస్ను కోల్పోవాల్సి వచ్చింది.
టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ భారత హెడ్కోచ్ గౌతమ్ గంభీర్పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో కేఎల్ రాహుల్ను బ్యాటింగ్ ఆర్డర్లో మరింత ఆరో స్థానంలో పంపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు…. వాట్ టు డు ?వాట్ నాట్ టు డు? ఉండమంటారా…. పొమ్మంటారా.? ఈ ప్రశ్న ఎవరిదో తెలుసా ఇండియన్ హిట్ మాన్ రోహిత్ శర్మ ది.ఎవడెవడో ఏదో రాస్తూ ఉంటాడు
ఇంగ్లాండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన భారత్, అదే రీతిన ముగించింది. టీ20 సిరీస్లో వైట్వాష్కు గురైన భారత్, వన్డే సిరీస్ను సైతం 1-2 తేడాతో ఇంగ్లాండ్ చేతిలో పోగొట్టుకుంది.
టీమిండియా దిగ్గజ ఓపెనర్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ తన వన్డే అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలకడానికి సిద్ధమయ్యాడు. జులై 19న లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగబోయే ఆఖరి వన్డే మ్యాచ్లో రోహిత్ తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు
భారత్ క్రికెట్ లో మరో స్టార్ ప్లేయర్ ముగింపు దశకు చేరింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. ఇంగ్లాండ్ తో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే రోహిత్ శర్మ కెరీర్ లో చివరి మ్యాచ్ కానుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
భారత క్రికెట్ లో దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ కెరీర్ ముగింపు దశకు చేరుకుందా.. చారిత్రక లార్డ్స్ వేదికగా హిట్మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకబోతున్నాడా.. ప్రపంచకప్ ప్రణాళికల్లో లేవంటూ సెలక్టర్లు చెప్పేసారా