ఐపీఎల్ మెగావేలం ముంగిట కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆక్షన్ కు ముందే పలువురు కీలక ఆటగాళ్ళు తమ పాత ఫ్రాంచైజీలకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆ జట్టును వీడుతున్నాడన్న వార్తలు షికారు చేస్తున్నాయి.
