SHREYAS IYER: భారత్‌కు బిగ్‌షాక్.. మూడో టెస్టుకు స్టార్ క్రికెటర్ ఔట్

ఫార్వార్డ్ ఢిఫెన్స్ ఆడుతున్నప్పుడు తన వెన్నునొప్పి కలుగుతుందని శ్రేయస్ అయ్యర్.. టీమిండియా మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల సర్జరీ చేయించుకున్న శ్రేయస్ మొదటిసారిగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడు.

Post Published By: narender Thiru
Updated : 9 February 2024, 5:01 PM IST

Published : 
  • 9 February 2024, 5:01 PM IST

Exit mobile version