ఐపీఎల్ 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ను ఆనౌన్స్ చేసింది.స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది.