రోహిత్, గిల్, అయ్యర్ త్వరగానే ఔటైనా.. జైశ్వాల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ రోహిత్తో కలిసి 40 పరుగులు, గిల్తో 49, శ్రేయాస్ అయ్యర్తో 90 పరుగులు, రజత్ పటిదార్తో 70 పరుగులు చేసి, కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.