ప్రస్తుత ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఏఐ సాధనాలు మానవ జీవితంలో భాగమైపోయాయి. ఒకప్పుడు లెక్కలు చేయడానికి, సమాచారం సేకరించడానికి మనస్సును, మెదడును ఉపయోగించేవాళ్ళం.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ ట్రెండ్ వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. నెటిజన్లు కూడా సరికొత్త రీల్స్, ఏఐ ఫిల్టర్లు, విభిన్న సవాళ్లతో సందడి చేస్తుంటారు.
ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ఇప్పుడు మానవాళి భద్రతకే అతిపెద్ద శాపంగా మారబోతోందా? అవుననే అంటున్నాయి భారత నిఘా సంస్థలు.
ఆమె పేరు మాయా సుయీ. ఇన్స్టాగ్రామ్లో ఆమె ఇప్పుడు ఒక సెన్సేషన్. సోషల్ మీడియాలో ఆమె అందానికి ఫిదా కాని నెటిజన్ లేడు. ఆమె ఒంపుసొంపులకు ముగ్ధులైనవాళ్లు..
దిల్ రాజు ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ స్టూడియోని స్టార్ట్ చేయబోతున్నాడు. కారణం మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేశ్ బాబునే.. వీల్ల వల్లే తను ఆల్రెడీ ఉన్న వెంకటేశ్వర బ్యానర్ కాకుండా ఏఐ స్టూడియో స్టార్ట్ చేస్తున్నాడు.
జిబ్లీ స్టైల్ ఇమేజెస్. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ట్రెండ్ ఇది. దీన్ని పబ్లిక్ ఏ రేంజ్లో వాడుతున్నారు అంటే.. ఏకంగా జిబ్లీ సీఈవో మమ్మల్ని పడుకోనివ్వండ్రా బాబు కాస్త గ్యాప్ ఇవ్వండి అని పోస్ట్ పెట్టాడు.
సెప్టెంబర్ వచ్చిందంటే చాలు.. టెక్నాలజీ మార్కెట్లో వినిపించే మాట ఒకటే. ఐఫోన్ ఒక్క ఎడిషన్ ఎలా ఉందా అని ! చాలా అంచనాలు, చాలా రోజుల ఉత్కంఠ మధ్య.. ఐఫోన్ 16 రిలీజ్ చేసి యాపిల్ సంస్థ. బుకింగ్ స్టార్ట్ అయింది. మొబైల్ ఎలా ఉందా అనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.
టెక్నాలజీతో ఉపయోగం ఎంత ఉందో.. దారుణాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయ్. ఏఐ వచ్చాక మరింత పెరిగాయ్ కూడా ! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని.. సైబర్ నేరగాళ్లు చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలడం లేదు. నానా ఇబ్బందులు పెడుతూ పిచ్చి వేషాలు వేస్తున్నారు.
భారత్ (India) లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) చైనా (China) జోక్యం చేసుకునే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ సంస్థ హెచ్చరించింది.