భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రెండోది, చివరి మ్యాచ్ ట్రినిడాడ్లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జులై 20 నుంచి జరగనుంది. ఈ సిరీస్లో ప్రస్తుతం టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది.
కార్ ఆక్సిడెంట్ లో గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మెల్లిగా కోలుకుంటున్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఒక్కో రికార్డులను పరిశీలిస్తే, అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో కింగ్ కోహ్లీ విరాట్ ఉన్నాడు.
దాదాపుగా నెలరోజులుగా అలరించిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిన్నటితో ముగిసింది. నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్ను భారత్ రెండు ఒకటి తేడాతో కైవసం చేసుకుంది. ఇందులో నమోదైన రికార్డులేంటి?
అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రయోజనం ఉంటుంది. లేదంటే చేజారిపోతుంటాయి. అలా అవకాశాలను అందిపుచ్చుకున్నవాడే అక్షర్ పటేల్.
<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/8yf8Dz6C3Os” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share” allowfullscreen></iframe>