CM Y.S.JAGAN: జగనన్నా మేలుకో.. ఎమ్మెల్యేల అసమ్మతికి కారణం తెలుసుకో..!
వైసీపీ ప్రభుత్వంపై నాయకులకు అసమ్మతి పెరుగుతుందా.. చెట్టుకు పండుటాకులు రాలిపోయినట్టుగా పార్టీలో సీనియర్ నాయకులు ఒక్కక్కరిగా బయటకు వెళ్లిపోతారా.. వీటన్నింటికీ సమాధానం కాలమే చెప్పాలి. ఇటీవలే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆనం రామనారాయణ రెడ్డి పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది అధిష్టానం. నేడు మరో నాయకుడు ప్రశ్నించినందుకు అతనిపై ఫోన్ ట్యాపింగ్ బాణాన్ని ఎక్కుపెట్టింది. దీనిని స్వయంగా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ నిఘా ఉంచడమే దీనికి నిదర్శనమని చెప్పాలి. నెల్లూరు జిల్లాలో […]