Devineni Uma : మైలవరంలో ఉమకి షాక్.. బోడేకే పెనమలూరు టిక్కెట్
ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 ఎంపీ సీట్లకు కూడా అభ్యర్థులను టీడీపీ (TDP) హైకమాండ్ ప్రకటించింది. మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమకు షాక్ ఇచ్చింది.