ఛాంపియన్స్ ట్రోఫీ మరో వారం రోజుల్లో మొదలుకాబోతోంది. ఈ మెగాటోర్నీకి ముందు భారత జట్టులో కీలకమార్పులు చోటు చేసుకున్నాయి.
గౌతమ్ గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్ బాధ్యతలను చేపట్టినప్పటి నుండి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అయితే గంభీర్ నిర్ణయాలు సఫలం కాకపోవడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ దుమ్మురేపిన భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.