Geethanjali: టీడీపీ 5 ప్రశ్నలు.. తెనాలి స్టేషన్లో ఆమెతో ఉన్నది ఎవరు.. గీతాంజలి ఘటనపై అనుమానాలు..
7వ తేదీన గీతాంజలి రైలు కింద గాయాలతో చనిపోయింది. టీడీపీ, జనసేన సోషల్ మీడియా టీమ్ చేసిన ట్రోలింగ్ వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని వైసీపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తుండగా.. దానికి సైకిల్ పార్టీ కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తోంది.