నేటి రాజకీయాల్లో బూతులు మాట్లాడినా, దాడులు చేసినా, దొమ్మీలు, కూనీలు చేసినా, జైలుకు వెళ్ళినా వచ్చే ఇమేజ్ వేరు. ఆ ఇమేజ్ కు క్రేజ్ వేరు.. ఆ లీడర్ డామినేషన్ లెవెల్స్ వేరు.
వెండితెరపై తనదైన హాస్యం, అమాయకపు చూపులతో కోట్ల మందిని కడుపుబ్బ నవ్వించిన బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్పాల్ యాదవ్ జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.
అమెరికాలో అక్రమంగా నివసించేవారి పట్ల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీసా నిబంధనలను మరింత పకడ్బందీగా చేసి.. అక్రమ నివాసితులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అయింది. ఈ క్రమంలోనే అమెరికా జారీ చేసే స్టూడెంట్ వీసాలు..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నేషనల్ అవార్డ్ విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి 9వ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశం మేరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్లో ఉంచేందుకు చంచల్గూడ జైలుకు తరలించారు. ఈలోగా హైకోర్టు ఆయనకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.
రాజకీయాల్లో సెంటిమెంట్లు కామన్.. ఐతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ (Politics) లో కొత్త సెంటిమెంట్ స్టార్ట్ అయింది. అదే.. జైలుకెళ్తే సీఎం అవుతారని ! తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయ్.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న వేళ…. జనంలో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతుంది. ఈసారి ఏపీలో ఎవరి ప్రభుత్వం రాబోతుంది.
తాను జైలులో ఉన్నప్పటికీ పాలన కొనసాగిస్తానని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అంతేకాదు.. అన్నట్లుగానే.. కస్టడీ నుంచి ఇటీవల అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ తాగునీటి సమస్య గురించి ఆదేశాలిచ్చారు. దీనిపైనే ఈడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోర్టు లోపలికి వెళ్ళే ముందు కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదనీ.. పొలిటికల్ లాండరింగ్ కేసు అని కామెంట్ చేశారు కవిత. తాత్కాలికంగా తనను జైల్లో పెట్టొచ్చు కానీ.. క్లీన్గా బయటకొస్తానన్నారు.
కోడి కత్తి కేసులో నాలుగేళ్లకు పైగా జైల్లో ఉన్న నిందితుడు శ్రీనివాస్కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్.. విశాఖ జైలు నుంచి బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు.