అశ్లీల వీడియోలకు సంబంధించి ఓ వ్యవహారం మద్రాస్ కోర్టు వరకు వెళ్లింది. దీనిపై న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. అశ్లీల చిత్రాలు డౌన్లోడ్ చేసి చూసినందుకు నమోదైన కేసులో మద్రాస్ హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది.
మహాప్రస్థానం సారథి, అభ్యుదయ కవితా వారధి శ్రీశ్రీ. ఆయన కుమార్తె నిడమోలు మాల కు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది.