మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. ప్రేమ పేరుతో వల వేసి, మైనర్ బాలికలను ట్రాప్ చేసి, వారి జీవితాలను ఛిద్రం చేసిన ఒక కిరాతకుడి ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.