TDP NOMINATIONS: 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు.. బీఫామ్లు అందజేసిన చంద్రబాబు
ఇప్పటికే ప్రకటించిన ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది టీడీపీ. కొత్తగా మడకశిర నుంచి MS రాజుకు, ఉండి నుంచి రఘురామ కృష్ణరాజుకు, పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి, మాడుగుల నుంచి బండారు సత్యనారాయణకు, వెంకటగిరి నుంచి కురుగొండ రామకృష్ణకు టిక్కెట్ ఇచ్చింది