Sachin Pilot : తెలంగాణలో కాంగ్రెస్ కి ప్రజలు పట్టం కడతారు.. సచిన్ పైలట్
రాజస్థాన్ ఎమ్మెల్యే ,ఏఐసీసీ జాతీయ నాయకులు.. సచిన్ పైలట్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయ్యాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పై ప్రజల్లో మంచి స్పందన ఉంది. రాహుల్ గాంధీ, ఖర్గే ,ప్రియాంకా గాంధీ ల పర్యటనకు మంచి స్పందన వస్తుంది.