టి20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలు వేదికలుగా ఆరంభం కానుంది. ఈసారి ప్రపంచకప్లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి.
న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ను భారత్ కైవసంచేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా మూడో మ్యాచ్లోనూ అదరగొట్టి టీ ట్వంటీ ఫార్మాట్ లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది