టాలీవుడ్లో గత ఏడాది సంచలన విజయం సాధించిన చిత్రం ‘బేబి’. ఈ సినిమాతో యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హిట్ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మళ్లీ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’.