Telugudesam: టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీకి వణుకు.. జగన్ గుప్పించబోయే హామీలు ఏంటి ?
ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది సమయంలో ఉన్నా.. రాజకీయాలు మాత్రం ఇప్పటి నుంచే భగ్గుమంటున్నాయ్. ఎవరు ఏంటన్న సంగతి పక్కనపెడితే.. కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తున్నాయ్ రెండు పార్టీల ఎత్తుగడలు. మాటలు తూటాల్లా పేలుతుంటే.. వ్యూహాలు పాదరసంలా కదులుతున్నాయ్. దీంతో 2024 ఎవరిది అనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది.