తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో మహాలక్ష్మీ పథకం పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రటించింది. అన్నట్లుగానే ఆ పథకం కూడా అమలు చేస్తుంది అధికార పార్టీ కాంగ్రస్ సర్కర్. కాగా గురువారం రాత్రి 12 గంటల నుంచి రాష్ట్ర అంతటా.. జీరో టికెటింగ్ విధానం అమ్లలోకి వచ్చింది. శుక్రవారం నుంచి జీరో టికెట్లును జారీ చేయాలని ఆర్టీసీ అధికారులకు ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాలు కూడా జారీ చేశారు.

Implementation of "Zero Ticket" for women from today