మాజీ సీఎం కేసీఆర్ ముచ్చటపడి.. జనం సొమ్ముతో కట్టించుకున్న ఆ ప్రగతిభవన్ కోటలోకి సామాన్యులకు ప్రవేశం లేదు. సామాన్యులేమో గానీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా పర్మిషన్ లేదు. కేసీఆర్ లేదా కేటీఆర్.. ఎప్పుడైనా మీటింగ్ పెడితే తప్ప.. ప్రగతి భవన్ లోకి అడుగుపెట్టే అర్హత ఉండేది కాదు. ఇక ఈ బిల్డింగ్ ముందు రోడ్డును ఆక్రమించుకొని దాదాపు 13 అడుగుల ఎత్తయిన గోడ ఉండేది. దాని పక్కన ముళ్ళ కంచెలు ఉండేవి. దాంతో ప్రగతి భవన్ వైపు నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వారికి ట్రాఫిక్ నరకం కనిపించేది. ఇప్పుడు అవన్నీ తొలగిపోతున్నాయి.
It was the Congress government that broke the walls of Telangana's former Chief Minister KCR Pragathi Bhavan