ప్రస్తుత ప్రపంచం నడుస్తుంది. కలియుగంలో అనడం కన్నా.. డిజిటల్ యుగంలో నడుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఏ విషయం.. మనం తెలుసుకోవాలన్నా డిజిటల్ లోనే చూస్తాము. ఇప్పుడు జర్నలిజం.. కూడా ఎక్కువగా వెబ్ సైట్స్ లోనే నడుస్తుంది. ప్రస్తుతం ప్రతి ఛానల్ కు వెబ్ సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా.. తాజాగా దేశ వ్యాప్తంగా దాదాపు 100 వెబ్ సైట్స్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

There is no center on 100 websites across the country.. Do you know why..?