BRS MLA’S: కాంగ్రెస్ నేత పిటిషన్.. తమిళనాడు కోర్టుకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

మాణిక్కం ఠాకూర్ రూ.500 కోట్లు తీసుకుని రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా నియమించారని కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి అప్పట్లో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మాణిక్కం ఠాకూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆరోపణలతో తన పరువుకు నష్టం కలిగిందని ఆయన భావించారు.

Post Published By: narender Thiru
Updated : 10 January 2024, 8:33 PM IST

Published : 
  • 10 January 2024, 8:33 PM IST

Exit mobile version