కాంగ్రెస్ అభ్యర్థులు కోదండరాం, అమీర్ అలీఖాన్కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వీరి ఎన్నికపై స్టే విధించింది. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. గవర్నర్ కోటాలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది.