మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది అంటే.. శ్రీకాంతాచాలి బలిదానమే కారణం. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆయన కుటుంబానికి సరైన న్యాయం దక్కలేదు అని పదేళ్లుగా వినిపిస్తూనే ఉంది. శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు కాంగ్రెస్ నిలదీసింది. ఐతే ఇప్పుడు తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. శ్రీకాంతాచారి తల్లికి కీలక పదవి కట్టబెట్టబోతుందా అనే చర్చ జరుగుతోంది.

The Congress government is going to give a key post to Srikantachari's mother Shankaramma, who was a martyr during the Telangana movement.