వచ్చే మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 2 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. పదో తరగతిలో మొత్తం ఏడు పేపర్లు ఉంటాయి.