Cyber Crime: దేశంలో 80 శాతం సైబర్ క్రైమ్స్‌కు ఆ 9 జిల్లాలే అడ్డా.. హర్యానా, జార్ఖండ్ డేంజర్ బెల్స్..

దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో 80 శాతం నేరాలు 10 జిల్లాల నుంచే జరుగుతున్నాయని ఐఐటీ–కాన్పూర్‌కు చెందిన ఫ్యూచర్‌ క్రైమ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌(ఎఫ్‌సీఆర్‌ఎఫ్‌) అనే స్టార్టప్‌ అధ్యయనంలో వెల్లడైంది. ఆశ్చర్యకరంగా ఈ పది జిల్లాలన్నీ ఉత్తర భారత దేశంలోనే ఉన్నాయి.

Post Published By: narender Thiru
Updated : 25 September 2023, 8:27 PM IST

Published : 
  • 25 September 2023, 8:27 PM IST

Exit mobile version