Cyber Crime 1930: తెలంగాణలో రోజుకు 3.30 కోట్ల రూపాయల సొమ్ము.. సైబర్ దొంగల పాలు !

నెలలో మొత్తం 150 కోట్లను సైబర్ దొంగలు కొట్టేస్తే అందులో 22 కోట్లను మాత్రమే పోలీసులు సకాలంలో ఆపగలిగారు. ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో శేరిలింగంపల్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దగ్గర 60 లక్షల రూపాయలను కొట్టేశారు.

Post Published By: narender Thiru
Updated : 12 February 2024, 3:16 PM IST

Published : 
  • 12 February 2024, 3:16 PM IST

Exit mobile version