ఏపీలో ఉగ్రవాదులు మకాం వేశారా. అమరావతిని అడ్డాగా చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారా.. ఇప్పుడు ఇవే భయాలు తెలుగు ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి.