యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఇప్పటివరకు ఓ క్లారిటీ లేదు. రోజుకో మాట చెప్పింది రైల్వేశాఖ..! ఇంతలోనే కుట్ర అంటూ.. బయట శక్తులో.. లోపల మనుషులో ఏదో చేశారంటూ కొత్త వాదన తెరపైకి వచ్చింది. సీబీఐ సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది.