Train Tragedy: వందేభారత్‌పై పెట్టిన శ్రద్ధ కవచ్‌పై లేదేందుకు? మోదీకి ప్రయాణికుల సేఫ్టీ అంటే లెక్కలేదా?

ఈ 9 ఏళ్లలో కవచ్‌ని దేశవ్యాప్తంగా ప్రమాద రూట్లలో విస్తరించేందుకు మోదీ సర్కార్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పరీక్షలు, పర్యవేక్షణలతోనే కాలం వెళ్లదీశారు. అదే సమయంలో వందే భారత్‌ ట్రైన్లకు నిధులు భారీగా కేటాయించారు.

Post Published By: narender Thiru
Updated : 3 June 2023, 3:57 PM IST

Published : 
  • 3 June 2023, 3:57 PM IST

Exit mobile version