NIZAMABAD: ఆస్తి కోసం స్నేహితుడి కుటుంబం హత్య.. పిల్లల్ని సైతం..

ప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. కొంతకాలంగా ప్రసాద్ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. దీంతో తనకు మక్లూర్‌లో ఉన్న ఇంటిపై రుణం తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆ ఇంటిపై ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ కన్నేశాడు.

Post Published By: narender Thiru
Updated : 18 December 2023, 6:57 PM IST

Published : 
  • 18 December 2023, 6:57 PM IST

Exit mobile version