Train Accident: విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీ.. ఒకరు మృతి..

ఓవర్ హెడ్ కేబుల్ తెగిపోవటంతో, సిగ్నల్ లేకపోవడంతో రైలును పట్టాలపై నిలిపి ఉంచారు. పట్టాలపై ఆగి ఉన్న రైలును.. ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు తెలుస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 29 October 2023, 8:53 PM IST

Published : 
  • 29 October 2023, 8:53 PM IST

Exit mobile version