Uttar Pradesh: ఏసీ వేసుకుని పడుకున్న డాక్టర్.. చలికి ప్రాణాలు కోల్పోయిన శిశువులు..

హాయిగా నిద్రపోయేందుకు ఏసీ వేసుకోవడంతో, ఆ చలికి తట్టుకోలేక ఇద్దరు నవజాత శిశువుల ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, శామలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కైరాణా ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ఇద్దరు పిల్లలు జన్మించారు.

Post Published By: narender Thiru
Updated : 26 September 2023, 8:08 PM IST

Published : 
  • 26 September 2023, 8:08 PM IST

Exit mobile version