నిజామాబాద్ నగరంలోని రాజారాజేంద్ర చౌరస్తా (ఆర్ఆర్ చౌక్) వద్ద గురువారం సాయంత్రం పట్టపగలే ఒక దారుణ హత్య చోటుచేసుకుంది. పాత కక్షలను మనసులో ఉంచుకుని కారులో వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని దుండగులు, నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న చిత్తరి హరిబాబు (26) అనే యువకుడిని అడ్డుకున్నారు.
