టిడిపి కార్యాలయంపై దాడి పేరుతో అక్రమంగా కేసు పెట్టారు అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరైన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యలను గాలికొదిలేశారు అని మండిపడ్డారు.