రక్తం మరుగుతుంది, వదలను: సజ్జల వార్నింగ్

టిడిపి కార్యాలయంపై దాడి పేరుతో అక్రమంగా కేసు పెట్టారు అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరైన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యలను గాలికొదిలేశారు అని మండిపడ్డారు.

Post Published By: Vencateshg
Updated : 17 October 2024, 6:15 PM IST

Published : 
  • 17 October 2024, 6:15 PM IST

Exit mobile version