ఏపీ సీఎం జగన్ (CM Jagan) లండర్ పర్యటన ముగిసింది. ఇవాళే ఆయన తన ఫ్యామిలీలో కలిసి ఇండియాకు తిరగివచ్చారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ (AP Election Polling) పూర్తైన వెంటనే వైఎస్ జగన్ కుటుంబసమేతంగా లండన్ పర్యటనకు వెళ్లారు.

AP CM Jagan's visit to Lunder is over.