YSR Jayanti celebrations : నేడు విజయవాడకు సీఎం రేవంత్, మంత్రులు.. YSR జయంతి వేడుకలకు హాజరు

వైఎస్ఆర్ 75వ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించాలని ఏపీ పీసీసీ చీఫ్, వైఎస్ కుమార్తె షర్మిల నిర్ణయించారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 8 July 2024, 10:45 AM IST

Published : 
  • 8 July 2024, 10:45 AM IST

Exit mobile version