VIVEKA WIFE : జగన్ కి కాంగ్రెస్ షాక్… పులివెందులలో సౌభాగ్యమ్మ పోటీ

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తన కుటుంబం నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు జగన్ కు ఇబ్బందికరంగా మారింది. ఆ కేసు విషయంలో ఏం మాట్లాడినా బూమరాంగ్ అవుతోంది. ఇప్పుడు ఏకంగా వివేకానంద భార్య సౌభాగ్యమ్మ… పులివెందులలో జగన్ పై పోటీ చేస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 6 April 2024, 11:09 AM IST

Published : 
  • 6 April 2024, 11:09 AM IST

Exit mobile version