RED SANDEL : పుష్పని అస్సలు వదలొద్దు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

ఏపీలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కొన్నేళ్ళుగా జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ రవాణా మరింత పెరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్మగ్లర్లను ఏరివేసే పనిలో ఉన్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 6 July 2024, 1:15 PM IST

Published : 
  • 6 July 2024, 1:15 PM IST

Exit mobile version