అత్యాచారానికి గురైన బాధితుల పట్ల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యల పైన విజయవాడ సీపి రాజశేఖర్ బాబుని కలిసి ఫిర్యాదు చేసారు మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.