బ్రేకింగ్: గోరంట్ల మాధవ్ అరెస్ట్

అత్యాచారానికి గురైన బాధితుల పట్ల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యల పైన విజయవాడ సీపి రాజశేఖర్ బాబుని కలిసి ఫిర్యాదు చేసారు మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.

Post Published By: Vencateshg
Updated : 2 November 2024, 12:42 PM IST

Published : 
  • 2 November 2024, 12:42 PM IST

Exit mobile version