Jagan Praja Durbar : నేడు పులివెందులలో జగన్ ప్రజాదర్బార్..

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ ఇవాళ పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 July 2024, 1:25 PM IST

Published : 
  • 7 July 2024, 1:25 PM IST

Exit mobile version