ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 38 నియోజకవర్గాలకు సంబంధించిన ఇంఛార్జుల జాబితాను రిలీజ్ చేశారు. ఇందులో ముగ్గురు ఎంపీ అభ్యర్థులు కూడా ఉన్నారు. కొందరిని స్థానాలు మార్పు చేశారు. కొందరికి టిక్కెట్లు నిరాకరించారు. తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలకు బదులు వాళ్ళ కొడుకులకు టిక్కెట్లు ఇచ్చారు.

Jagan robbing advisors.. No money for salaries of Anganwadis?