Ranjitha: ఆ దేశ ప్రధానిగా తెలుగునటి!? తమిళ మీడియా కథనం..

వివాదాస్పద స్వామి నిత్యానంద.. కైలాస దేశం అని తనకు తాను ఓ దేశాన్ని క్రియేట్‌ చేసుకున్నారు. ఆ దీవికి తన ప్రియ శిష్యురాలైన మాజీ నటి రంజితను నిత్యానంద ప్రధానిగా ప్రకటించుకున్నట్లు ఓ ప్రముఖ తమిళ పత్రిక కథనం ప్రచురించింది.

Post Published By: narender Thiru
Updated : 6 July 2023, 12:05 PM IST

Published : 
  • 6 July 2023, 12:05 PM IST

Exit mobile version