బిగ్ బాస్ హౌస్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. బిగ్ బాస్ వైఫ్ మర్డర్ తర్వాత ఒకరి తర్వాత ఒకరు హత్యకు గురవుతున్నారు. దీంతో తమ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నారు అమర్,అర్జున్. ప్రశాంత్ మర్డర్ తర్వాత అశ్వినీ హత్యకు గురికావడంతో కేసును సీరియస్ గా తీసుకుని ఇంటిసభ్యులను విచారిస్తున్నారు.

Amar and Arjun who solved the murder case in Bigg Boss house..