సంధ్య థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తెలంగాణా హైకోర్ట్. కాసేపటి క్రితం అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.