NANDAMURI BALAKRISHNA: పారితోషికం పెంచిన బాలయ్య.. ఆ విషయంలో చిరునే నెంబర్ వన్..!

నటసింహం బాలయ్య తన పారితోషికం రూ.10 కోట్లు పెంచి, రూ.28 కోట్లకు చేర్చాడు. అఖండ ముందువరకు రూ.10 నుంచి రూ.11 కోట్లు తీసుకునే బాలయ్య.. వీర సింహా రెడ్డికి రూ.14 కోట్లు తీసుకున్నాడు. భగవంత్ కేసరికి కూడా రూ.14 కోట్లు తీసుకున్నాడు.

Post Published By: narender Thiru
Updated : 30 October 2023, 5:39 PM IST

Published : 
  • 30 October 2023, 5:39 PM IST

Exit mobile version