PALLAVI PRASHANTH: పల్లవి ప్రశాంత్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్.. వాళ్లు ఎవరంటే..
ప్రశాంత్ ర్యాలీలో అభిమానులు.. బస్సుల మీద దాడి చేయడం.. ఆ తర్వాత ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్ట్రాంగ్గా రియాక్ట్ కావడం.. ఈ ఘటనలో ప్రశాంత్ను అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయ్. పల్లవి ప్రశాంత్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.