రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా 2012లో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని చోట్ల కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్తో ముందుకు దూసుకుపోతుంది. అయితే, ఒక థియేటర్లో పవన్ ఫ్యాన్స్ థియేటర్ లోపల మంటపెట్టారు.