సెకండాఫ్లో కూడా మంచి సన్నివేశాలున్నప్పటికీ, నిడివి ఎక్కువగా ఉండటం వల్ల ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయారనే ప్రచారం మొదలైంది. దీంతో అప్రమత్తమైన చిత్ర యూనిట్ సినిమా నిడివి తగ్గించింది. సినిమా సెకండాఫ్లో కొన్ని సీన్లు ప్రేక్షకులకు రిపీటెడ్గా అనిపించి, వారి సహనానికి పరీక్షలా నిలిచాయి.
